కులు మనాలిలో తెలుగు వ్యక్తి మృతి

Death of a Telugu Man in Kullu Manali - Sakshi

సాక్షి: హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కులుమనాలీకి విహార యాత్రకు వెళ్లిన నాగోలుకు చెందిన చంద్రశేఖర్‌ అనే వైద్యుడు శనివారం ప్రమాదవశాత్తు చనిపోయాడు. యశోద ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ స్కై డైవింగ్‌ చేస్తుండగా, ప్యారాచూట్‌ తెగిపడడంతో మృతిచెందినట్టు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top