నేడు జైపూర్ ప్లాంటుకు సీఎం శంకుస్థాపన | cm kcr inaugurates jaipur plant | Sakshi
Sakshi News home page

నేడు జైపూర్ ప్లాంటుకు సీఎం శంకుస్థాపన

Mar 3 2015 1:42 AM | Updated on Aug 15 2018 9:27 PM

ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించనున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.

సాక్షి, హైదరాబాద్/జగదేవ్‌పూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించనున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్‌లో ప్రస్తుతం 1200 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ల నిర్మిస్తున్నారు.  


 ఫాంహౌస్‌కు చేరుకున్న కేసీఆర్


 సీఎం కేసీఆర్ సోమవారం కరీంనగర్ జిల్లాలో పర్యటన అనంతరం హెలికాప్టర్‌లో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. కాగా, మంగళవారం సీఎం బాన్సువాడకు వెళ్లనున్నట్లు సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement