రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి | bikes crashes..one died | Sakshi
Sakshi News home page

రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి

Feb 1 2015 5:02 PM | Updated on Sep 2 2017 8:38 PM

రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి

రెండు బైక్ లు ఢీ..ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం లింగాపురం గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్నాయి.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం లింగాపురం గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో  రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే  మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ముగ్గురినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement