ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం | Adilabad market start buying the cotton | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

Sep 26 2015 11:35 AM | Updated on Oct 9 2018 2:17 PM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. సుమారు 40 క్వింటాళ్ల పత్తిని రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,100 కాగా... రూ.4,131 ధరకు వ్యాపారస్థులు కొనుగోలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement