రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. గ్రామం సమీపంలోని కుంటలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లగా.. జనార్దన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం రాత్రి గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే, శనివారం ఉదయం అతడి మృతదేహం బయటపడింది.