తల్లికి కర్మకాండలు చేస్తూ ఓ యువకుడు ఆకస్మికంగా మృతి చెందాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన పులకాని లలితమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు నీటి గుంతలోపడి ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతి చెందిన నాటి నుంచి ఆమె కుమారుడు ఉపేందర్(27) తీవ్ర మనోవేదనతో ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం ఆమె కర్మకాండలు ఏర్పాటు చేశారు. కర్మకాండలు నిర్వహిస్తున్న ఉపేందర్ తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
తల్లి కర్మ నిర్వహిస్తూ మరణించిన కుమారుడు
Published Sat, Sep 19 2015 1:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం...
అడవుల్లో ఆరని మంటలు.. చల్లార్చే పనిలో 30 గ్రామాల ప్రజలు!
లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
విజయనగరం అసెంబ్లీ పరిధి ద్వారపూడిలో...
మనసు తెలిసిన మారాజు జగన్
పోలింగ్ బూత్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
గతంలో ఏ ప్రభుత్వం సహాయం చేయలేదు
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
No Headline
జనంలేని యువగళం
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement