మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత | 6 students fall ill after having mid-day meal in karimnagar district | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

Sep 16 2015 7:14 PM | Updated on Jul 11 2019 8:55 PM

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యహ్న భోజనంలో బుధవారం గోంగూర పప్పు వడ్డించారు. తిన్న తర్వాత వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆరుగురు విద్యార్థులను చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆహారం వికటించిందని మండల విద్యా శాఖ అధికారి రామ్మోహన్‌రావు ధ్రువీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement