పోలీసుల తనిఖీల్లో 4 కేజీల బంగారం లభ్యం | 4 kgs gold seized by police at secunderabad | Sakshi
Sakshi News home page

పోలీసుల తనిఖీల్లో 4 కేజీల బంగారం లభ్యం

Jan 24 2015 11:14 PM | Updated on Aug 21 2018 6:22 PM

నగరంలో శనివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నాలుగు కేజీల బంగారం లభ్యమైంది.

సికింద్రాబాద్: నగరంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా   నాలుగు కేజీల బంగారం లభ్యమైంది. ఈ ఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement