ఎంజీఎం నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ | 30 MGM nursing students hospitalized due to food poison | Sakshi
Sakshi News home page

ఎంజీఎం నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్

Jan 9 2016 1:52 AM | Updated on Oct 5 2018 6:48 PM

వరంగల్ ఎంజీఎం నర్సింగ్ హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయింది.

వరంగల్: వరంగల్ ఎంజీఎం నర్సింగ్ హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయింది. విషాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుడ్‌పాయిజన్‌కు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement