ఎంజీఎం నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ | 30 MGM nursing students hospitalized due to food poison | Sakshi
Sakshi News home page

ఎంజీఎం నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్

Jan 9 2016 1:52 AM | Updated on Oct 5 2018 6:48 PM

వరంగల్ ఎంజీఎం నర్సింగ్ హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయింది.

వరంగల్: వరంగల్ ఎంజీఎం నర్సింగ్ హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయింది. విషాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుడ్‌పాయిజన్‌కు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement