పేదరికంతో పిల్లలను బావిలో నెట్టేసి... | Woman throws children in well, attempts suicide in Tamilnadu | Sakshi
Sakshi News home page

పేదరికంతో పిల్లలను బావిలో నెట్టేసి...

Jul 17 2017 12:56 PM | Updated on Nov 6 2018 8:08 PM

పేదరికంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది..

చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోరం చోటుచేసుకుంది. పేదరికంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించగా ఆ మహిళ ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.
 
41 ఏళ్ల ఓ మహిళ తన  మూడేళ్ల, రెండేళ్ల ఇద్దరి అబ్బాయిలను బావిలో నెట్టేసి ఆమె దూకింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను రక్షించి ఆస్పుత్రికి తరలించారు. అనంతరం పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement