టీనగర్: ఎన్నికల వ్యాపారంలో ఓడిపోయామని, రెండు ద్రావిడ పార్టీలు పథకం ప్రకారం ముంచేశాయని పీఎంకే యువజన సంఘం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల వ్యాపారంలో ఓడిపోయామని, ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచివున్నామన్నారు. లోకాయుక్త చట్టాన్ని ప్రవేశపెడతామని తాము ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని అన్నాడీఎంకే, డీఎంకేలు తమ మేనిఫెస్టోలోను పేర్కొన్నాయన్నారు. మద్యనిషేధాన్ని అమలు చేస్తామన్న నినాదాన్ని డిఎంకే కూడా ప్రకటించిందన్నారు.
దీంతో పథకం ప్రకారం ద్రావిడ పార్టీలు తనను ఓడించాయన్నారు. అయినప్పటికీ ప్రజల మనస్సుల్లో నిలిచివున్నామన్నారు. తాను కేంద్ర మంత్రిగా వున్న సమయంలో ధర్మపురి జిల్లాలో కొత్త రైల్వే పథకాలు ప్రవేశపెట్టానని అన్నారు. నగదు అందుకోకుండా పీఎంకేకు ఓటు వేసిన 23 లక్షల మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని, మరికొన్ని రోజుల్లో పార్టీ నిర్వాహక కమిటీ సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
పీఎంకేకు పెరిగిన ఓట్ల శాతం: రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి పతనం కగా పీఎంకేకు ఇబ్బంది లేకుండా పోయింది. 2011 ఎన్నికల్లో పీఎంకే 5.23 శాతం ఓట్లు పొందింది. ఈ దపా పిఎంకేకు 5.30 శాతం ఓట్లు లభించాయి. పీఎంకే ఓటు బ్యాంకులో 0.07 ఓట్లు పెరిగాయి. ఉత్తర జిల్లాలలో పీఎంకే అభ్యర్థులు 88 శాతం వన్నియర్ల ఓట్లను పొందినట్లు పరిశీలనలో తేలింది.
కుట్రతో ముంచేశారు!
Published Sat, May 21 2016 2:34 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ట్రాఫిక్పై డ్రోన్ కన్ను
- దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- ప్రపంచ పరిణామాలు కీలకం
- సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
- విచారణ జరిపించాలి: కపిల్ సిబల్
- నీట్ ఒక కుంభకోణం: ఎంకే స్టాలిన్
- కరెంట్.. గాల్లో దీపం
- ‘నీట్’లో అక్రమాల ఆరోపణలు..
- ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి
Advertisement