పౌరసరఫరాల శాఖపై స్పీకర్ సమీక్ష | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాల శాఖపై స్పీకర్ సమీక్ష

Published Tue, Nov 22 2016 3:32 PM

speaker review on civil supplies department

వరంగల్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షించారు. అలాగే రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరపై కూడా అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశానికి కలెక్టర్ మురళి, జాయింట్ కలెక్టర్ అమోయ్‌కుమార్, పౌరసరఫరాల శాఖాధికారులు హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement