తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ మిథున్ రెడ్డి
Sep 9 2016 12:04 PM | Updated on Aug 9 2018 8:35 PM
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement