20 పరుగులకే ఓపెనర్లు అవుట్

20 పరుగులకే ఓపెనర్లు అవుట్


పెర్త్: ప్రపంచకప్ గ్రూప్-బీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే 2 వికెట్లు నష్టపోయింది. 20 పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్(9), రోహిత్ శర్మ(7) అవుటయ్యారు. వీరిద్దరినీ టేలర్ అవుట్ చేశాడు. టీమిండియా 8 ఓవర్లలో 25/2 స్కోరు తో ఆట కొనసాగిస్తోంది. కోహ్లి(8), రహానే(0)  క్రీజ్ లో ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top