పీబీఎల్ వేలంలో అవధ్కు వెళ్లిన సైనా | Saina goes to Awadh, Chong Wei to Hyderabad | Sakshi
Sakshi News home page

పీబీఎల్ వేలంలో అవధ్కు వెళ్లిన సైనా

Dec 7 2015 4:12 PM | Updated on Sep 4 2018 5:07 PM

బ్యాడ్మింటన్ ప్రిమియర్ లీగ్లో ఇప్పటివరకు హైదరాబాద్ తరపున ఆడిన టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ ఇకమీదట అవధ్కు ప్రాతినిధ్యం వహించనుంది.

న్యూ ఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్రిమియర్ లీగ్లో ఇప్పటివరకు హైదరాబాద్ తరపున ఆడిన టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ ఇకమీదట అవధ్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన బ్యాడ్మింటన్ ప్రిమియర్ లీగ్ వేలంలో అవధ్ వారియర్స్ సైనాను దక్కించుకుంది. సైనా కోసం గరిష్ట ధర లక్ష డాలర్లు చెల్లించడానికి చాలా ఫ్రాంచైజీలు పోటీకి దిగడంతో నిబంధనల ప్రకారం లాటరీ నిర్వహించారు. లాటరీలో అదృష్టం అవధ్ను వరించింది. మరో కీలక ఆటగాడు చోంగ్ వీ ను లాటరీలో హైదరాబాద్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement