ఏషియన్ గేమ్స్లో 'కబడ్డీ' ఆడేశారు | Indian women's kabaddi team wins gold medal in the asian games | Sakshi
Sakshi News home page

ఏషియన్ గేమ్స్లో 'కబడ్డీ' ఆడేశారు

Oct 3 2014 8:43 AM | Updated on Sep 2 2017 2:20 PM

దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల కబడ్డీ జట్టు చెడుగుడు ఆడేసింది.

ఇంచియాన్ :  దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల కబడ్డీ జట్టు చెడుగుడు ఆడేసింది.  మహిళల కబడ్డీ జట్టు మరో స్వర్ణ పతాకాన్ని తెచ్చింది. ఫైనల్స్లో ఇరాన్పై 31-21 తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ భారత్ పది స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది.  1990 నుంచి జరిగిన ఆసియా క్రీడలన్నింటిలోనూ  భారత్ బంగారం పతకం గెలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement