‘టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదు’ | MLA Chelluboina Venu Gopala Krishna Fires On ABN RadhaKrishna | Sakshi
Sakshi News home page

‘టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదు’

Sep 21 2019 8:26 PM | Updated on Sep 21 2019 8:26 PM

MLA Chelluboina Venu Gopala Krishna Fires On ABN RadhaKrishna - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి దినపత్రికపై రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనపై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు ప్రచురిస్తూ  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బడుగు బలహీనవర్గాలకు ఉద్యోగాలు రావడం ఓర్వలేక అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని, తెలుగుదేశం పాలనలో ఏ ఒక్కరికి ఒక ఉద్యోగం కూడా రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే లక్షా 25 వేల ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement