గవర్నర్‌తో భేటీ... ఫిరోజ్ఖాన్కు నివాళి | YS Jaganmohan Reddy Meet Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో భేటీ... ఫిరోజ్ఖాన్కు నివాళి

Oct 18 2013 4:54 AM | Updated on Sep 4 2018 5:07 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బిజీ బిజీగా గడిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బిజీ బిజీగా గడిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరిచేలా చూడాలని కోరుతూ మరోసారి రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఫిరోజ్‌ఖాన్ కుటుంబీకులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement