జన సంద్రమైన లోటస్ పాండ్ | YS Jagan Mohan Reddy meets fans at lotus pond | Sakshi
Sakshi News home page

జన సంద్రమైన లోటస్ పాండ్

Sep 25 2013 1:40 PM | Updated on Aug 8 2018 5:51 PM

ప్రియతమ నేత వైస్ రాజశేఖరరెడ్డి తనయుడు... జననేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమాన కెరటాలు ఎగిసిపడ్డాయి.

ప్రియతమ నేత వైస్ రాజశేఖరరెడ్డి తనయుడు... జననేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమాన కెరటాలు ఎగిసిపడ్డాయి. యువనేత జనంలోకి రావటంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. బుధవారం లోటస్‌పాండ్‌ జన సంద్రమైంది. వైఎస్ జగన్‌ను చూసేందుకు రాష్ట్ర నలువైపుల నుంచి అశేష జనవాహిని కదలివచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement