రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు | Rail Budget 2016 passed by Lok Sabha; Suresh Prabhu | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు

Feb 25 2016 12:06 PM | Updated on Sep 3 2017 6:25 PM

రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు

రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు

కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

న్యూఢిల్లీ:  కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రసంగపాఠం మొదలుపెట్టారు. రైల్వే నిలయం నుంచి 11:30 గంటలకు పార్లమెంట్‌కు చేరుకున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు.  సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి.

కాగా ఈ సారి చార్జీల మోత ఉండకపోవచ్చని సాంకేతాలు అందుతున్నాయి. పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసే అవకాశం ఉంది. స్వదేశీ తయారీ, ఐటీ సేవలకు పెద్దపీట వేయనున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement