2015-16 బడ్జెట్ కేటాయింపు రూ. 34,699 కోట్లు(12 శాతం పెంపు)
2014-15 బడ్జెట్ కేటాయింపు రూ. 31,000 కోట్లు(సవరించిన అంచనా)
2013-14 బడ్జెట్ కేటాయింపురూ. 33,000 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2006 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని 2008 నాటికి దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఫ్లాగ్షిప్ పథకాల్లో కీలకంగా నిలిచిన ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. అయితే, భారీగా నిధులను వెచ్చిస్తున్నప్పటికీ వనరుల కల్పనలో పెద్దగా ప్రభావం చూపడం లేదన్నది ప్రధాన విమర్శ.
అయితే, మోదీ సర్కారు దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పెంపు, ఆర్థికాభివృద్ధికి జత చేస్తామని చెబుతోంది. క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివి కూడా ఈ పథకంలోకి చేర్చింది. సబ్సిడీలకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)ని అమలు చేసేందుకు ఎంపిక చేసిన 51 జిల్లాలకు గాను 46 జిల్లాల్లో ఉపాధి హామీ వేతనాల చెల్లింపును ఆధార్ కార్డులతో లింక్ చేశారు.
అనుకున్న విధంగా ఖజానాకు నిధులు సమకూరితే మరో రూ.5,000 కోట్లను అదనంగా కేటాయిస్తామని కూడా జైట్లీ ప్రకటించారు. గ్రామీణ పేదల్లో ఏ ఒక్కరూ ఉపాధి లేకుండా ఉండకూడదన్నదే తమ ధ్యేయమని చెప్పారు. యూపీఏ పథకాలను మోదీ సర్కారు నీరుగారుస్తుందన్న విమర్శలను, ముఖ్యంగా ఈ పథకాన్ని నిలిపేస్తారన్న ఊహాగానాలను పక్కకునెడుతూ ఉపాధి హామీకి దండిగా నిధులను కేటాయించడం చెప్పుకోదగ్గ విషయం.
ఉపాధి హామీకి ఓకే..
Published Sun, Mar 1 2015 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement