వెంకయ్యను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి | MP Vijaysai reddy meets Venkaiah naidu at Delhi | Sakshi
Sakshi News home page

వెంకయ్యను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

Aug 30 2016 10:12 PM | Updated on Aug 9 2018 2:42 PM

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని కలిశారు.

ఢిల్లీ: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెంకయ్యతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీలో స్థలం లేదా బంగ్లా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

విజయసాయిరెడ్డి విజ్ఞప్తి మేరకు వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఢిల్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బంగ్లా కేటాయిస్తామని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement