కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి అస్వస్థత

Published Mon, Jan 15 2018 8:44 AM

Kanchi kamakot Seer Jayendra sarasawathi hospitalised in chennai - Sakshi

చెన్నై : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న జయేంద్ర సరస్వతిని చెన్నైలోని పోరూరులో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జయేంద్ర సరస్వతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement