కేంద్రం అలర్ట్‌ : ముఖ్యమంత్రులకు ముప్పు | Centre send Alert on cheif ministers visit to other states | Sakshi
Sakshi News home page

కేంద్రం అలర్ట్‌ : ముఖ్యమంత్రులకు ముప్పు

Jan 1 2018 4:58 PM | Updated on Jan 1 2018 4:58 PM

Centre send Alert on cheif ministers visit to other states - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన ముప్పు ఉందని హెచ్చరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో పర్యటించే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆకస్మిక పర్యటనల్లో సీఎంలపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఇంటిలిజెన్స్‌ పక్కా సమాచారంతోనే కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement