డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్, క్యారెక్టర్, మంచి దర్శకుడు... ఈ మూడూ కరెక్ట్గా కుదిరితే వరుణ్ తేజ్ సినిమా ఒప్పేసుకుంటారు. ఇప్పటి వరకూ ఈ యువహీరో ‘ముకుంద’లో పక్కింటి అబ్బాయిగా, ‘కంచె’లో సైనికుడిగా, ‘లోఫర్’లో పక్కా మాస్ యువకునిగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్లోని మరో యాంగిల్ని ఆవిష్కరించడానికి దర్శకుడు శ్రీను వైట్ల సన్నాహాలు చేస్తున్నారు. వినోద ప్రధానమైన యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని తెరకెక్కిం చడంలో శ్రీను వైట్ల దిట్ట. ఇప్పుడాయన వరుణ్ తేజ్ ఎనర్జీ లెవల్స్కి తగ్గ కథ తయారు చేశారు. ఈ చిత్రాన్ని బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్టి ) నిర్మించ నున్నారు. ఏప్రిల్ 8న ఉగాది సందర్భంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘క్లాస్నీ, మాస్నీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.
ఉగాది నుంచి... వైట్లతో... వరుణ్ తేజ్
Published Fri, Mar 4 2016 11:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement