పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ | ys jagan mohan reddy meets party leaders in hyderabad | Sakshi
Sakshi News home page

పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ

May 26 2016 9:54 AM | Updated on Jul 25 2018 4:09 PM

పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ - Sakshi

పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై నేతలతో చర్చించి ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు.  జూన్ 11న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement