ఏపీకి కేంద్రం రూ.900 కోట్లు సాయం | Rs 900 Cr Central fund for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి కేంద్రం రూ.900 కోట్లు సాయం

Mar 31 2016 6:50 PM | Updated on Aug 20 2018 9:16 PM

ఏపీకి కేంద్రం రూ.900 కోట్లు సాయం - Sakshi

ఏపీకి కేంద్రం రూ.900 కోట్లు సాయం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.900 కోట్లు విడుదల చేసింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.900 కోట్లు విడుదల చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి రూ.500 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.200 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్కు రూ.200 కోట్లు విడుదల చేసింది. కాగా రెవెన్యూ లోటు భర్తీకి ఏపీ సర్కార్ రూ.13,700 కోట్లు కేంద్రాన్ని సాయం కోరింది.

 

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసింది. పోలవరానికి పాత బిల్లుల కింత రూ.2,500 కోట్లు అభ్యర్థన పెట్టుకుంటే, రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం విదిల్చింది. ఇక అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు కోరితే, కేంద్రం రూ.200 కోట్లుతో సరిపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement