ఏపీ మాదిరిగా పరిమితంగా అసెంబ్లీ నిర్వహించం | ready to face opposition over farmer suicides, says harish rao | Sakshi
Sakshi News home page

ఏపీ మాదిరిగా పరిమితంగా అసెంబ్లీ నిర్వహించం

Sep 21 2015 11:25 AM | Updated on Oct 1 2018 2:36 PM

ఏపీ మాదిరిగా పరిమితంగా అసెంబ్లీ నిర్వహించం - Sakshi

ఏపీ మాదిరిగా పరిమితంగా అసెంబ్లీ నిర్వహించం

మంగళవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఏ అంశాన్నైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు.

మంగళవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఏ అంశాన్నైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తాము పరిమితంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోమని ఆయన అన్నారు.

రైతు ఆత్మహత్యల అంశంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటన చేస్తారని తెలిపారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదని, అసెంబ్లీలో ఈ అంశంపై గొడవ చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement