ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం | patient died in erragadda tb hospital | Sakshi
Sakshi News home page

ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం

Mar 14 2017 11:49 AM | Updated on Sep 5 2017 6:04 AM

ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం

ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం

ఎర్రగడ్డలోని టీబీ ఆస్పత్రిలో దారుణం జరిగింది.

హైదరాబాద్‌: ఎర్రగడ్డలోని టీబీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్‌ అందక అల్వాల్‌కు చెందిన కృష్ణ అనే రోగి మృతిచెందాడు. కాగా, ఆక్సిజన్‌ పెట్టాలంటే రూ.150, మందులు ఇవ్వాలంటే రూ.300 లంచం.. ఇలా చికిత్స కోసం వచ్చిన రోగుల వద్ద డబ్బుల కోసం వార్డు బాయ్‌ వేధిస్తున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందువల్లనే సరైన చికిత్స అందక కృష్ణ మృతి చెందాడంటూ అతని బంధువులు మృతదేహంతో ఆస్పత్రిలో ధర్నా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement