డైట్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి | Demand for DIETCET Counselling | Sakshi
Sakshi News home page

డైట్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి

Dec 29 2014 12:29 AM | Updated on Sep 2 2017 6:53 PM

డీ.ఈడీ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థుల ఆశలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అడియాసలు చేశాయని పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ఆవుల అశోక్ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.

 సాక్షి, హైదరాబాద్: డీ.ఈడీ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థుల ఆశలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అడియాసలు చేశాయని  పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ఆవుల అశోక్ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. టీటీసీ అర్హత పరీక్ష నిర్వ హించి 6 మాసాలు గడచినా, ఆగస్టులో నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ను ఇంత వరకూ చేపట్టకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

వెంటనే డైట్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని  రెండు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేకుంటే  ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement