ఆకాశమంత... సాంకేతికత

ఆకాశమంత...  సాంకేతికత - Sakshi


నగర వాసుల కలల మెట్రో రైలు అత్యంత ఎత్తులో  పరుగులు తీయనుంది. డబుల్ డెక్కర్ రైళ్లు వెళ్లినా ఏమాత్రం ఇబ్బంది  కలగనంత ఎత్తులో... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్‌ఓబీల నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ సంస్థ శ్రీకారం చుట్టింది. బుధవారం భరత్‌నగర్ ఎంఎంటీఎస్ స్టేషన్‌కు సమీపంలో ఈ పనులు  ప్రారంభించారు. ఎనిమిది ప్రాంతాల్లో ఈ తరహా ఆర్‌ఓబీలు నిర్మించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top