శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ జగన్ సంతాపం | ys jagan condolence to president pranab mukherjees wife suvra mukherjee | Sakshi
Sakshi News home page

శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ జగన్ సంతాపం

Aug 18 2015 12:28 PM | Updated on Jul 25 2018 4:07 PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభ్రా ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.

కాగా గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న శుభ్రా ముఖర్జీ వారం రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement