ఫైనాన్షియర్ల వేధింపులకు మహిళ బలి | Woman commits suicide due to Financier assault | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియర్ల వేధింపులకు మహిళ బలి

Mar 10 2016 9:44 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఫైనాన్షియర్ల వేధింపులకు మరో మహిళ బలైంది.

 ఫైనాన్షియర్ల వేధింపులకు మరో మహిళ బలైంది. తీసుకున్న అప్పు కట్టడంలో ఆలస్యం అయ్యేసరికి అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కవయ్యాయ. దీంతో మనస్తాపానికి గురైన మహిళ విషపు ఇంజెక్షన్ శరీరంలోకి ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని రైన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదన్నపేటలో గురువారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement