కర్నూలు జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan to undertake Rythu Bharosa Yatra from thursday | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Jan 3 2017 10:07 PM | Updated on Jul 25 2018 4:42 PM

కర్నూలు జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన - Sakshi

కర్నూలు జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

కర్నూలు జిల్లాలో వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర గురువారం ప్రారంభంకానుంది.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కర్నూలు జిల్లాలో చేపట్టనున్న రైతు భరోసా యాత్ర గురువారం నుంచి ప్రారంభమౌతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యాత్ర ఆ రోజు మధ్యాహ్నం శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రారంభమౌతుందని, అనంతరం నంద్యాల నియోజక వర్గం మీదుగా సాగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రోగ్రామ్స్ కన్వినర్‌ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement