'ఎండుతున్న పంటలను నేనే కాపాడుతా' | Sakshi
Sakshi News home page

'ఎండుతున్న పంటలను నేనే కాపాడుతా'

Published Tue, Aug 30 2016 8:58 PM

will save to drought crops, says Chandrababu naidu

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎండుతున్న పంటలను తానే కాపాడుతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం రుణమాఫీ చేసినట్టు చెప్పారు. ప్రతి అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు.

Advertisement
Advertisement