పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల | water released from pothireddypadu | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల

Oct 25 2016 10:31 PM | Updated on Sep 4 2017 6:17 PM

పోతిరెడ్డిపాడు నుంచి  నీరు విడుదల

పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్‌ నుంచి 6,500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్‌ నుంచి  6,500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. విడుదల చేసిన నీటిలో తెలుగుగంగ కాల్వకు 3,800 క్యూసెక్కులు, ఎస్సార్బీసీ కాల్వకు 1,700, కేసీ ఎస్కేప్‌ కాల్వకు 1,000 క్యూసెక్కుల చొప్పున పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం  పోతిరెడ్డిపాడు వద్ద 878.48 అడుగుల నీటిమట్టం ఉందన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement