'తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలి' | Water problems should be solved immediatly, says Yv subba reddy | Sakshi
Sakshi News home page

'తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలి'

Feb 6 2016 2:34 PM | Updated on Sep 3 2017 5:04 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జరిగింది.

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ,  వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి పథకాలు, తాగునీటి సమస్యలపై అధికారులను ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఆయనతోపాటు ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, జంకె వెంకట్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. తక్షణమే జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వారు అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement