వ్యాను - ట్రక్కు ఢీ: ఇద్దరు మృతి | Two killed in road accident in east godavari district | Sakshi
Sakshi News home page

వ్యాను - ట్రక్కు ఢీ: ఇద్దరు మృతి

Aug 3 2016 8:49 AM | Updated on Aug 30 2018 4:07 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ఆర్కాట్ తోట వద్ద వ్యాను - ట్రాక్కు ఢీకొన్నాయి.

రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ఆర్కాట్ తోట వద్ద వ్యాను - ట్రాక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement