విద్యుత్‌ పనుల పరిశీలన | to observed in elecityworks | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పనుల పరిశీలన

Jul 31 2016 1:15 AM | Updated on Sep 5 2018 4:17 PM

సాగర్‌లోని పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న విద్యుదీకరణ పనులను శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ భిక్షపతి పరిశీలించారు.

నాగార్జునసాగర్‌ : సాగర్‌లోని పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న విద్యుదీకరణ పనులను శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ భిక్షపతి  పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్లు,  లైన్లు, లైట్ల ఏర్పాట్లు ఏ మేరకు జరిగాయనే విషయాలపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.  పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.  ఈయన వెంట డీఈ సత్యనారాయణ, ఏడీఈ శ్రీకాంత్, ఏఈశ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement