‘శతాబ్ది’టికెట్‌ ధరలు తగించాలి | ticket cost low to sathabdi express | Sakshi
Sakshi News home page

‘శతాబ్ది’టికెట్‌ ధరలు తగించాలి

Sep 10 2016 11:31 PM | Updated on Sep 4 2017 12:58 PM

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో డైనమిక్‌ పేరుతో చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని తక్షణం ఆ టికెట్‌ ధరలు తగ్గించాలని ఎస్‌యూసీఐ(సీ) నగర కార్యదర్శి రాఘవేంద్ర డిమాండ్‌ చేశారు.

అనంతపురం న్యూసిటీ: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో డైనమిక్‌ పేరుతో చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని తక్షణం ఆ టికెట్‌ ధరలు తగ్గించాలని ఎస్‌యూసీఐ(సీ) నగర కార్యదర్శి రాఘవేంద్ర డిమాండ్‌ చేశారు. శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ తిప్పానాయక్‌కు వినతిపత్రాన్ని  అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ నాయకులు సుబ్రమణ్యం, తబ్రేజ్, నాగేంద్ర తదితరులున్నారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement