
సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా
ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ.10 లక్షలు నజరానా అందించింది.
Aug 23 2016 11:04 PM | Updated on Sep 4 2017 10:33 AM
సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా
ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ.10 లక్షలు నజరానా అందించింది.