రక్షకతడి పేరుతో రూ. కోట్లు స్వాహా | rs.crores corruption in rakshaka thadi | Sakshi
Sakshi News home page

రక్షకతడి పేరుతో రూ. కోట్లు స్వాహా

Oct 19 2016 10:10 PM | Updated on Sep 4 2017 5:42 PM

కంది పంటలకు రక్షకతడి అందించే ముసుగులో అధికారపార్టీ నేతలు రూ. వందల కోట్లు స్వాహా చేసేందుకు రంగం సిద్దం చేశారని డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ ఆరోపించారు.

అనంతపురం సెంట్రల్‌ : కంది పంటలకు రక్షకతడి అందించే ముసుగులో అధికారపార్టీ నేతలు రూ. వందల కోట్లు స్వాహా చేసేందుకు రంగం సిద్దం చేశారని డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రక్షించినట్లు కాకిలెక్కలు చూపి రూ. 300 కోట్లు దిగమింగారని ఆరోపించారు. ప్రస్తుతం కంది పంటకు రక్షకతడి అందించాలని చెబుతూ మరో రూ. 300 కోట్లు నొక్కేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement