కరుణించు లక్ష్మీనారసింహా.. | Sakshi
Sakshi News home page

కరుణించు లక్ష్మీనారసింహా..

Published Sun, Mar 12 2017 10:41 PM

కరుణించు లక్ష్మీనారసింహా..

చిలమత్తూరు : కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన బ్రహ్మ రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణతో చిలమత్తూరు పులకించిపోయింది. మధ్యాహ్నం 1.45 గంటలకు రథోత్సవాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement