గండం గట్టెక్కినట్టే | no tupan effect | Sakshi
Sakshi News home page

గండం గట్టెక్కినట్టే

Oct 28 2016 6:07 PM | Updated on Sep 4 2017 6:35 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 420 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 550 కి.మీ దూరంలో వాయుగుండ కేంద్రీకతమైంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 420 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 550 కి.మీ దూరంలో వాయుగుండ కేంద్రీకతమైంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement