'రూ.కోటి పనులు మార్చికల్లా పూర్తి చేయండి' | minister harishrao reviewed kakatiya mission | Sakshi
Sakshi News home page

'రూ.కోటి పనులు మార్చికల్లా పూర్తి చేయండి'

Dec 15 2015 7:39 PM | Updated on Sep 3 2017 2:03 PM

మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. రూ.కోటికంటే తక్కువ ఉన్న పనులు మార్చికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్‌: మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.కోటికంటే తక్కువ ఉన్న పనులు మార్చికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, కోటిపైన ఖర్చయ్యే పనులను జూన్ 30కల్లా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.




 

Advertisement
 
Advertisement
Advertisement