'25న కాపులకు రుణాలు పంపిణీ చేస్తాం' | Loand distribute to Kapus on Feb 25, says Chairman Ramanujaya | Sakshi
Sakshi News home page

'25న కాపులకు రుణాలు పంపిణీ చేస్తాం'

Feb 20 2016 5:52 PM | Updated on Jul 30 2018 6:21 PM

కాపు కార్పొరేషన్‌కు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రామానుజయ పేర్కొన్నారు.

విజయవాడ: కాపు కార్పొరేషన్‌కు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రామానుజయ పేర్కొన్నారు. ఈ నెల 25న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపులకు రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు 350 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రామానుజయ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement