'25న కాపులకు రుణాలు పంపిణీ చేస్తాం' | Loand distribute to Kapus on Feb 25, says Chairman Ramanujaya | Sakshi
Sakshi News home page

'25న కాపులకు రుణాలు పంపిణీ చేస్తాం'

Feb 20 2016 5:52 PM | Updated on Jul 30 2018 6:21 PM

కాపు కార్పొరేషన్‌కు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రామానుజయ పేర్కొన్నారు.

విజయవాడ: కాపు కార్పొరేషన్‌కు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రామానుజయ పేర్కొన్నారు. ఈ నెల 25న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపులకు రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు 350 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రామానుజయ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement