సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ | Huge robbery in sangamithra express, being checking officers | Sakshi
Sakshi News home page

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ

May 10 2016 6:48 AM | Updated on Sep 3 2017 11:48 PM

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది.

డోర్నకల్ (వరంగల్‌జిల్లా): సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను దొంగలు బీభత్సం సృష్టించారు. ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపి అందులో ఉన్న ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారం లాక్కెళ్లారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున వరంగల్‌జిల్లా గుండ్రాతిమడుగు వద్ద జరిగింది. పదిమంది గుర్తు తెలియని దుండగలు యస్వంత్‌పూర్-పాట్నా వెళుతున్న సంఘమిత్రా ఎక్స్‌ప్రెస్ రైల్‌ను డోర్నకల్-మహబూబాబాద్ స్టేషన్ల మధ్య అలారం చైన్ లాగి ఆపారు.

రైళ్లు ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి భారీగా బంగారం లాక్కెళ్లారు.ఈ దోపిడీ ఎస్2, ఎస్ 12 బోగిల్లో జరిగింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement