కొనసాగుతున్న హరితహారం | harithaharam is ongoing | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న హరితహారం

Jul 26 2016 1:57 AM | Updated on Sep 4 2017 6:14 AM

కొనసాగుతున్న హరితహారం

కొనసాగుతున్న హరితహారం

హుజూర్‌నగర్‌ : హరితహారంలో భాగంగా పట్టణంలో సోమవారం పడిగరాయిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయం సమీపంలో ఎన్‌ఎస్‌పీ కాల్వ కట్టపై అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు.

హుజూర్‌నగర్‌ : హరితహారంలో భాగంగా పట్టణంలో సోమవారం పడిగరాయిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయం సమీపంలో ఎన్‌ఎస్‌పీ కాల్వ కట్టపై అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. పట్టణంలోని 9, 11 వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్‌ రవి, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, ఎన్‌ఎస్‌పీ ఏఈలు నరేష్, మౌనిక, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు కోటయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, కౌన్సిలర్లు రవినాయక్, పుల్లయ్య, కిరణ్‌కుమార్, నాయకులు కామిశెట్టి రవికుమార్, ఉప్పల విజయలక్ష్మి, కుక్కడపు కాశయ్య, వీరభద్రం, కృష్ణారెడ్డి, సైదులునాయక్, కృష్ణ, బాబూరావు, యోహాన్, చంటి పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement