24 నుంచి బీపీఈడీ పరీక్షలు | From 24 to Bped exams | Sakshi
Sakshi News home page

24 నుంచి బీపీఈడీ పరీక్షలు

Aug 20 2016 12:26 AM | Updated on Sep 4 2017 9:58 AM

కాకతీయ యూనివర్సిటీ బీపీఈడీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతాయని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వి.రాంచంద్రం తెలిపారు.

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ బీపీఈడీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతాయని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వి.రాంచంద్రం తెలిపారు.
 
ఈ నెల 24, 26, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement