
మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం
భీమవరం : భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ అండ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెట్ ఆధ్వర్యంలో సోమవారం రూ.1,01,116ను విరాళంగా అందజేశారు.
Aug 29 2016 10:53 PM | Updated on Sep 4 2017 11:26 AM
మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం
భీమవరం : భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ నగరానికి చెందిన ప్రసాద్ అండ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెట్ ఆధ్వర్యంలో సోమవారం రూ.1,01,116ను విరాళంగా అందజేశారు.